కిటో షి ఒక కొత్త తరానికి చెందిన శిలీంధ్రనాశిని, దీనిలో అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యం ఉంది. కిటోషి అన్ని రకాల పంటలకు సోకే వ్యాధుల్ని సమూలంగా నాశనం చేసి అవి వ్యాపించకుండా నివారిస్తుంది.
పంటలకు ఎన్నో భయంకరమైన వ్యాధులు సంక్రమిస్తాయి, ఆంధ్రక్నోజ్, షీత్ బ్లెట్, తుప్పు/మచ్చ, ఆకుమచ్చ తెగులు వ్యాధి. యార్ గేట్ ఆకుమచ్చ తెగులు, కప్ప వంటి కళ్లు ఉన్న ఆకుమచ్చ తెగులు వ్యాధి, సెర్కోస్పోరా బ్లెట్ మరియు పండు కుళ్లు వంటి వ్యాధుల్ని నియంత్రించడం ప్రధానం, లేదంటే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది మరియు ఉత్పత్తి యొక్క నాణ్యత కూడా తగ్గుతుంది.
కిటోషి యొక్క కార్యాచరణ ప్రణాళిక రెండు విధాలుగా ఉంటుంది, ఇది మొక్క యొక్క నిర్మాణంలోకి చొచ్చుకుపోయి వ్యాధిని తాకుతుంది. దీని వలన మొక్కల్ని దీర్ఘకాలం వరకు వ్యాధి రహితంగా ఉంచవచ్చు.
కిటోషి వ్యాధి రావడానికి ముందు మరియు వచ్చిన తరువాత రెండు దశల్లో కూడా ప్రభావం చూపిస్తుంది, అయితే కిటోషిని నివారణ దశలో ఉపయోగించితే మీ పంట వ్యాధిరహితంగా ఉంటుంది మరియు దిగుబడి కూడా పెరుగుతుంది.
మోతాదు: 250-300 మి.లీ లీటర్/ఎకరానికి
కిటోషిని ఎప్పుడు ఉపయోగిస్తారు? కిటోషి యొక్క ప్రయోగాన్ని వ్యాధి లక్షణాల్ని చూసిన వెంటనే ఉపయోగించాలి, కేవలం కిటోషి మాత్రమే వ్యాధులు పై దీర్ఘ కాలం వరకు నియంత్రణ కలిగి ఉంటుంది.
ముఖ్య గమనిక: మంచి ఫలితం కోసం మొక్కల్ని బాగా తడపాలి.
ఒకవేళ మీరు కిటోషి ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.
భద్రతా సలహాలు:
***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.